Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో భూ సమస్యలపై ప్రజావాణి నిర్వహణ

Kothagudem, Bhadrari Kothagudem | Aug 31, 2025
జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలు జారీ చేశారు.జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us