Download Now Banner

This browser does not support the video element.

ఇచ్చోడ: నర్సాపూర్,మల్యాల గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణ

Ichoda, Adilabad | Aug 16, 2024
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణ ఇచ్చోడ మండలంలో పర్యటించారు.కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో కలిసి నర్సాపూర్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.అనంతరం మల్యాల గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us