Download Now Banner

This browser does not support the video element.

నర్సంపేట: నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి యూరియా దొరకక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు

Narsampet, Warangal Rural | Sep 13, 2025
నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి యూరియా దొరకకపోవడంతో పంట నష్టం వాటిల్లుతుందని కొత్తగూడా మండల కేంద్రానికి చెందిన నరసయ్య అనే రైతు పురుగుల మందు తాగడంతో స్థానికులు మరియు పోలీసులు హుటాహుటిన అతని మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు
Read More News
T & CPrivacy PolicyContact Us