Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: నగరంలోని ఓ హోటల్‌లో గది అద్దెకి తీసుకున్న ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

Karimnagar, Karimnagar | Aug 22, 2025
కరీంనగర్ పట్టణంలోని శ్వేత హోటల్ లో రూమ్ అద్దెకు తీసుకున్న ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గత 14 రోజుల నుండి 215 రూమ్ ను అద్దెకు తీసుకొని బెల్లంపల్లి కి చెందిన ఎండి ముదస్సిర్ ఉంటున్నాడు. అయితే ఉరివేసుకొని మృతి చెందినట్లు హోటల్ సిబ్బందికి కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us