Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: ఉల్లికి మద్దతు ధర రూ.3000 ఇవ్వాలి, ఓర్వకల్ MRO కు ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న వినతి పత్రం

India | Sep 1, 2025
ఉల్లి రైతులకు మద్దతు ధర రూ.3000 ఇవ్వాలని ఏపీ రైతు సంఘం నేతలు బి.నాగన్న, ఎస్.మధుసూదన్ ఓర్వకల్లు తహసిల్దార్ విద్యాసాగర్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఉల్లి క్వింటాకు రూ.3000 మద్దతు ధర ఇవ్వాలని కోరారు. వర్షాల వల్ల దిగుబడి తగ్గినదీ, మార్కెట్‌లో ధర రూ.200-500కి పరిమితమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us