Download Now Banner

This browser does not support the video element.

నూజివీడు IIIT లో ప్రొఫెసర్ పై దాడి చేసిన విద్యార్థిని అరెస్టు చేసినట్లు DSP KVVNV ప్రసాద్ వెల్లడి

Nuzvid, Eluru | Sep 8, 2025
నూజివీడు ట్రిపుల్ ఐటీ లో లేబరేటరీ పరీక్షకు అనుమతించకపోవడంతో ఎంటెక్ విద్యార్థి వినయ్ పురుషోత్తం అనే విద్యార్థి ప్రొఫెసర్ గోవిందరాజుపై కత్తితో దాడి చేసినట్లు డి.ఎస్.పి కే వి వి ఎన్ వి ప్రసాద్ తెలిపారు. నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఎంటెక్ లో 75% అటెండెన్స్ లేకపోవడంతో పరీక్షకు అనుమతి లేదనడంతో కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. సోమవారం రాత్రి దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డి.ఎస్.పి తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us