Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: దివ్యాంగులు తమ పరిధిలోని సచివాలయాల్లో నూతనంగా జారీ చేసిన సర్టిఫికెట్లు పొందాలి: చీమకుర్తి దివ్యాంగుల సంఘం అధ్యక్షులు రఫీ

India | Aug 20, 2025
చీమకుర్తి మండలంలోని దివ్యాంగులందరూ తమ దగ్గర్లోని సచివాలయాల్లో పెన్షన్ల రీ వెరిఫికేషన్ సందర్భంగా జారీచేసిన నూతన మెడికల్ బోర్డు సదరం సర్టిఫికెట్లను పొందాలని చీమకుర్తి పట్టణ దివ్యాంగుల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ బుధవారం తెలిపారు. బుధవారం చీమకుర్తిలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల దివ్యాంగులకు ప్రభుత్వం వైద్యులచే పరీక్షలు నిర్వహించగా కొత్త పర్సంటేజ్ లతో కూడిన వైద్య ధ్రువీకరణ పత్రాలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. దివ్యాంగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us