Download Now Banner

This browser does not support the video element.

కవిత ప్రెస్ మీట్తో కాలేశ్వరం ప్రాజెక్టులో కల్వకుంట్ల కుటుంబం ప్రజాధనాన్ని ఎంత దోచుకున్నది ప్రజలకు అర్థమైందన్న mlaనాగరాజు

Warangal, Warangal Rural | Sep 3, 2025
కల్వకుంట్ల కవిత ఈరోజు కాలేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం పై చేసిన వ్యాఖ్యలపై బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు వీడియో సందేశం ద్వారా స్పందించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. కవిత ప్రెస్ మీట్ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు కాలేశ్వరం ప్రాజెక్ట్ లో కల్వకుంట్ల కుటుంబం ఎంత దోచుకున్నద అనేది అర్థమైంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ గులాబీ గొర్రెలను వారి ఎత్తుగడలను బట్టబయలు చేయడంతోనే గత ఎన్నికల్లో వి ఆర్ ఎస్ పార్టీ ఘోర పరాజయం చెందిందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us