Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్

Guntur, Guntur | Aug 27, 2025
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరులోని మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ ఘర్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యలో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్స్, ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదువుతూ జిల్లాకి, రాష్ట్రానికి ,దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us