Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: అంధ్రప్రదేశ్ లో అనుమతి పొంది తెలంగాణలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పట్టుకున్న మనొపాడు పోలీసులు

Alampur, Jogulamba | Aug 27, 2025
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో ఇసుకను తరలిస్తున్న లారీలను మనోపాడు పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రి నుంచి హైదరాబాద్ కు లారీలలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ముఠా ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు మనోపాడు పోలీసులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us