Download Now Banner

This browser does not support the video element.

పోచంపల్లి: పోచంపల్లి మండలం పిల్లయిపల్లి గ్రామంలో నాంచారమ్మ కల్యాణ వేడుకలకు హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్

Pochampalle, Yadadri | May 13, 2025
పోచంపల్లి మండలం పిల్లయిపల్లి గ్రామంలో శ్రీ ఎరుకల నాంచారమ్మ అమ్మవారి కల్యాణ వేడుకలు మే 13 మధ్యానం ఒకటి గంటలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ హాజరు అయ్యారు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డెరెక్టర్లు సత్యనారాయణ గణేష్ నాయక్ గంట సుధీర్ ఓరుగంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us