Download Now Banner

This browser does not support the video element.

ఖైరతాబాద్: ఏ ప్రభుత్వాన్ని అయినా దించేది కమ్యూనిస్టులే : రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి

Khairatabad, Hyderabad | Aug 30, 2025
ఏ ప్రభుత్వ నైనా దించేది కమ్యూనిస్టులేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రవీంద్ర భారతిలో సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టుల ఉద్యమ స్ఫూర్తి గురించి రేవంత్ రెడ్డి వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us