Download Now Banner

This browser does not support the video element.

నగరంలోని జక్కలొద్ది ప్రాంతంలో నిరుపేదల గుడిసెలను తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు, పోలీసులకు బాధితుల ఫిర్యాదు

Warangal, Warangal Rural | Feb 6, 2025
వరంగల్ నగరంలోని జొక్కలోది ప్రాంతంలో నిరుపేదలు గత కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్న గుడిసెలను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు సుమారు 50 గుడిసెలను తొలగించే బాధితుల సామాగ్రిని బయటపడేశారు దీంతో బాధితులు మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ రాజకీయ నాయకుడి అనుచరులమని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు
Read More News
T & CPrivacy PolicyContact Us