Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ రూరల్: డిచ్పల్లి సిఎంసి మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, చైర్మన్ షణ్ముఖ లింగం డైరెక్టర్ ను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది

Nizamabad Rural, Nizamabad | Aug 23, 2025
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సిఎంసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శనివారం హాస్పిటల్ వద్దకు వచ్చిన చైర్మన్ షణ్ముఖ లింగం, డైరెక్టర్ జేఎన్ రావును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మెయిన్ గేటు తాళాలు తెరవకపోవడంతో సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంసీ వద్దకు చేరుకున్న డిచ్ పల్లి పోలీసులు సముదాయించడంతో అక్కడినుంచి వెళ్ళిపోయారు.
Read More News
T & CPrivacy PolicyContact Us