Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: నెల్లికుదురు మండలంలో రైతులకు తొక్కిస్తూలాట కాకుండా దగ్గరుండి యూరియా బస్తాలను అందించిన జిల్లా ఎస్పీ..

Mahabubabad, Mahabubabad | Sep 7, 2025
మహబూబాబాద్ జిల్లా లో యూరియా కోసం ప్రతి రోజు రైతులు కొట్లాడుకుంటున్న ఘటనలు పునరావృతమావుతున్నాయి. అయితే టోకెన్ల కోసం వచ్చిన రైతులను ఎస్పీ సుధీర్ రామానాథ్ కేకన్ ఆదివారం మధ్యాహ్నం 3:00 లకు క్యూ లైన్లో నిలుపుతున్నారు.. నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెంలో కూపన్లు పొందిన రైతులకు యూరియా బస్తాల కోసం తొక్కిసలాట జరగకుండా ఎస్పీ పర్యవేక్షించారు. ఎస్పీ తానే స్వయంగా దగ్గరుండి రైతులకు యూరియా బస్తాలు ఇప్పించారు.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు
Read More News
T & CPrivacy PolicyContact Us