Download Now Banner

This browser does not support the video element.

ఇల్లందు: గణేష్ శోభాయాత్ర నిమజ్జనం పై అధికారులు కమిటీ సభ్యులతో కలిసి ఇల్లెందు మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన MLA

Yellandu, Bhadrari Kothagudem | Sep 4, 2025
ఇల్లందు పట్టణంలో గణేష్ శోభాయాత్ర నిమజ్జనం ఏర్పాట్లపై పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులతో, గణేష్ కమిటీ సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం గురువారం ఇల్లెందు మున్సిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.. నిమజ్జనం చేసే స్థలాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు..
Read More News
T & CPrivacy PolicyContact Us