Download Now Banner

This browser does not support the video element.

ఆచంట: పెనుగొండలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Achanta, West Godavari | Aug 26, 2025
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ ఇండియన్ గ్యాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మునమర్రు గ్రామానికి చెందిన తానేటి సత్యానందం (37) తన మోటార్సైకిల్పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన కూల్ డ్రింక్స్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై సత్యానందం అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us