Download Now Banner

This browser does not support the video element.

అన్నదాత పోరును విజయవంతం చేయాలి: వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి

Rayachoti, Annamayya | Sep 8, 2025
రైతుల సమస్యలు, కష్టాలను ప్రభుత్వానికి విన్నవించి వాటిని నెరవేర్చాలన్న డిమాండ్ తో, అలాగే ఇతర రైతుల సమస్యలపైన , రైతులకు మద్దతుగా రాష్ట్రంలో అనేక జిల్లాలలో నెలకొన్న యూరియా కొరత తదితర సమస్యలపైన,రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల 9 వ తేదీన మంగళవారం నాడు ఉదయం 9.30 గంటలకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జిల్లా కలెక్టర్ కు శాంతియుతంగా వినతి పత్రం అందించే అన్నదాత పోరు కార్యక్రమంను చేపడుతున్నామన్నారు.ఈ కార్యక్రమాన్ని రైతు నాయకులు, రైతులు జయప్రదం చేయాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us