Download Now Banner

This browser does not support the video element.

రొళ్ల మండలం టీడీ పల్లిలో మేకల కాపరి పై ఎలుగుబంటి దాడి.

Madakasira, Sri Sathyasai | Sep 4, 2025
రొళ్ల మండల పరిధిలోని టీడీ పల్లి గ్రామానికి చెందిన మేకల కాపరి రంగధామప్ప బుధవారం సాయంత్రం ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ సమీపంలోని కొండ వద్ద మేకల మేపడానికి వెళ్లగా ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. స్థానిక రైతులు గుర్తించి హుటాహుటిన రంగధామప్పను మడకశిర ఆస్పత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us