Download Now Banner

This browser does not support the video element.

నక్కపల్లి లో హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

Anakapalle, Anakapalli | Aug 22, 2025
రాష్ట్రంలోని మహిళలు సుఖ సంతోషాలతో ఉండాలని సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు, పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలోని హోం మంత్రి నివాసములో శుక్రవారం నియోజవర్గంలోని మహిళలతో రాష్ట్ర హోం మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక వరలక్ష్మి వ్రతాలను హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us