Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: నాగార్జునసాగర్ నుండి ఎడమ, కుడి కాలవలకు ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 165 టీఎంసీ నీటిని రాబట్టాలి: మాజీ ఐపీఎస్ వెంకటేశ్వరరావు

Guntur, Guntur | Sep 13, 2025
నాగార్జున సాగర్ నుంచి ఎడమ, కుడి కాలువల ద్వారా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 165 టిఎంసిల నీరు రావడం లేదని విశ్రాంత IPS అధికారి AB వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం బ్రాడీపేటలో జరిగిన ఆలోచనపరుల వేదిక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏపీ నదీ జలాల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us