Download Now Banner

This browser does not support the video element.

సిపిఐ రాష్ట్ర మహాసభలను నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలి: CPI జిల్లా కార్యదర్శి సింగరకొండ

Bapatla, Bapatla | Aug 21, 2025
సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. గురువారం బాపట్ల రూరల్ మండలం చుండ్రుపల్లి గ్రామంలో సీపీఐ నాయకులు సమావేశమయ్యారు. ఈనెల 23న ఒంగోలులో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర మహాసభలకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us