Download Now Banner

This browser does not support the video element.

బలపంముక్కపై గురువు గురించి సూక్ష్మ చిత్రాలు. --జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్

Nandyal Urban, Nandyal | Sep 5, 2025
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని చిన్న బలపం ముక్క పై వాటర్ కలర్ పెయింటింగ్స్ తో మైక్రో బ్రష్ ద్వారా గురువు యొక్క గొప్పతనం గురించి వేశారు. ఈ చిత్రం 2 గంటల వ్యవధిలో వేశారు.ఈ చిత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఒక విద్యార్థి గురువుకు గౌరవ వందనం చేస్తున్నట్లు ఇలా సూక్ష్మ చిత్రాలు వేశారు. గురువులకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us