Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: పాల్వంచ నటరాజ్ సెంటర్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరికి గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 6, 2025
పాల్వంచ పట్టణ పరిధిలోని నటరాజ్ సెంటర్లో అదే ప్రాంతానికి చెందిన నాగరాజు, ఇందిరా కాలనీకి చెందిన సీను మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో శీను కు గాయాలయ్యాయి... మిత్రులు గాయాలైన శీను ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఇరు వర్గాల యువతను అక్కడ నుండి పంపించేశారు... ఘర్షణకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Read More News
T & CPrivacy PolicyContact Us