Download Now Banner

This browser does not support the video element.

కాపు వాడ మత్తడి వద్ద ఈత రాకపోవడంతో యువకుడు మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hanumakonda, Warangal Urban | Sep 8, 2025
ఈత రాకపోవడంతో ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన హన్మకొండ పట్టణంలో చోటుచేసుకుంది వరంగల్ కు చెందిన రహేను మరో ఇద్దరు మిత్రులతో కలిసి సరదాగా భద్రకాళి వద్ద ఈత కొట్టేందుకు మత్తడిలోకి దిగాడు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us