Download Now Banner

This browser does not support the video element.

మడకశిరలో విషాదం, పెళ్లికి వచ్చి పరలోకాలకు వెళ్లిన ఇద్దరు యువకులు.

Madakasira, Sri Sathyasai | Sep 29, 2025
మడకశిర పట్టణ సమీపంలోని అక్కంపల్లి వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో చోటుచేసుకుంది.కర్ణాటక రాష్ట్రం హసన్ కూ చెందిన బాబాజాన్(30) మున్నా (29) అనే యువకులు పెళ్లి వేడుక కోసం మడకశిర కు వచ్చారు. పట్టణ సమీపంలోని స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లి ఊపిరాడక మృతి చెందినట్లు తెలిసింది.మృతదేహాలను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us