Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: చర్చ్ కోసం గిఫ్ట్ ఇచ్చిన భూమిని లేకుంటున్నారు: బెండర చర్చ్ ఫాస్టర్ రాజేష్

Asifabad, Komaram Bheem Asifabad | May 29, 2025
గిఫ్ట్ ఇచ్చిన భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని బెండర పాస్టర్ ఇప్ప రాజేష్ ఆరోపించారు. గురువారం వాంకిడి మండలం బెండారకి చెందిన గౌరు బాబు,శంకర్ మనవరాలి గుర్తుగా 2015లో 3 గుంటల భూమిని చర్చ్ కోసం దానంగా ఇచ్చారు. గౌరుబాబు మానవుడు పురోషోత్తం మా స్థలాన్ని మాకు తిరిగి ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us