Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: గణేష్ నిమజ్జనంలో పోలీస్ సిబ్బందికి డ్రై ఫుడ్ పంపిణీ చేసిన సోషల్ వర్కర్ నూర్, అభినందించిన ఏ ఎస్ పి హుస్సేన్ పీరా

Adoni, Kurnool | Aug 31, 2025
ఆదోనిలో ఐదో రోజు గణేశ్ నిమజ్జనాల్లో ప్రజలకు సహకరిస్తూ పనిచేస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి డ్రై ఫ్రూట్ అందించారు. పట్టణానికి చెందిన సోషల్ వర్కర్ షేక్ నూర్ అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా చేతుల మీదుగా సిబ్బందికి పంపిణీ చేశారు. వారి సేవలపై స్పందించిన అధికారులు కొనియాడారు. యువత తమ తమ బాధ్యతలతో పాటు సామాజిక సేవ అలవర్చుకోవాలని ఏఎస్పీ సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us