Download Now Banner

This browser does not support the video element.

ఆదుర్రు గ్రామం మోరిపొలం లో 212 రకాల ప్రసాదాలతో వినాయకునికి మహా నివేదన

India | Sep 3, 2025
మామిడికుదురు మండలం, ఆదుర్రు గ్రామం మోరిపొలం లో బుధవారం రాత్రి వినాయకునికి 212 రకాల ప్రసాదాలతో మహా నివేదన సమర్పించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ జ్యోతిర్లింగార్చన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో భక్తులు ఈ పూజలకు హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us