Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: ఇంద్రేశం గ్రామంలోని ఇంద్రేశ్వర స్వామి వారి ఆలయం మూసివేత

Patancheru, Sangareddy | Sep 7, 2025
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని ఇంద్రేశ్వర స్వామి వారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆలయాన్ని మూసివేసి తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఇంద్రేశ్వర స్వామి వారి దర్శనం భక్తులకు కల్పిస్తారని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. దయచేసి భక్తులు గమనించగలరని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us