Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: రహదారి ప్రమాదాలను నివారించి ప్రాణనష్టం కలగకుండా చూడాలి:పట్టణంలో జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్

Kamareddy, Kamareddy | Sep 25, 2025
రహదారి ప్రమాదాలను నివారించి జిల్లాలో ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారుల భద్రతా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలను పాటిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని ప్రజల్లో రహదారుల పై సురక్షిత ప్రయాణం గురించి పై అవగాహన పెంపొందించాలని, అవసరమైన ప్రాంతాలలో సూచన బోర్డులను తప్పక ఏర్పాటు చేయాలని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us