Download Now Banner

This browser does not support the video element.

ఇల్లందకుంట: మండల కేంద్రంలోని PACS కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు బారులు, రైతుకు ఒక యూరియా బస్తాను పంపిణీ చేసిన అధికారులు

Ellandakunta, Karimnagar | Aug 26, 2025
ఇల్లందకుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు బారులు తీరారు పోలీసుల సమక్షంలో టోకెన్లు పంపిణీ ఆధార్ కార్డు ఆధారంగా ఒక రైతుకు ఒక యూరియా బస్సును పంపిణీ చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా కోసం అష్ట కష్టాలు పడాల్సి వచ్చిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మళ్లీ ఈ ప్రభుత్వం హయాంలో యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు యూరియా బస్తాలను సకాలంలో అందించాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us