Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : నందవరం లో కిసాన్ అగ్రిమాల్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్ఐ కేశవ..

Yemmiganur, Kurnool | Sep 3, 2025
ఎమ్మిగనూరు : ఎరువు, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు..నందవరంలో కిసాన్ అగ్రిమాల్ ఎరువుల దుకాణాన్ని బుధవారం ఎస్ఐ కేశవ్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us