Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: నగరంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ను కేంద్రమంత్రి బండి సంజయ్ పరామర్శించారు

Karimnagar, Karimnagar | Aug 26, 2025
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మానకొండూరు ఎమ్మెల్యే కొవ్వంపల్లి సత్యనారాయణ ను కరీంనగర్ లో ఆయన నివాసంలో మంగళవారం పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే సోదరుడు కవ్వంపల్లి రాజేశం మృతిచెందగా, కవ్వంపల్లి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే సత్యనారాయణ తో పాటు,కుటుంబ సభ్యులను పరామర్శించారు. బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి,ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us