Download Now Banner

This browser does not support the video element.

రేపు కేతిరెడ్డి ఇంటి వద్దకు భారీగా తరలి రానున్న వైసీపీ కార్యకర్తలు నాయకులు.

Dharmavaram, Sri Sathyasai | Sep 8, 2025
రేపు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి వద్దకు నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వైకాపాశ్రేణులు తరలిరానున్నారు. రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేయలేదని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపాశ్రేణులు ఆర్డీవో కార్యాలయం ముట్టడి కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీగా వైకాపాశ్రేణులు తరలిరానున్నట్లు తెలిసింది.
Read More News
T & CPrivacy PolicyContact Us