Download Now Banner

This browser does not support the video element.

చెన్నూరు: జిల్లాలో సింగరేణి స్థాయి 49 వ రక్షణ త్రై పాక్షిక సమావేశం నిర్వహించిన అధికారులు.

Chennur, Mancherial | Aug 31, 2025
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో సింగరేణి స్థాయి 49వ రక్షణ త్రైపాక్షిక సమావేశాన్ని అధికారులు ఆదివారం నిర్వహించారు. డిజీఎంఎస్ ఉజ్వల్ థా, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిప్రజల్వన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బొగ్గు గనుల్లో ప్రమాదాలపై సమీక్షించారు. సింగరేణి డైరెక్టర్లు, జిఎం, సేఫ్టీ అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us