Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: తెలంగాణ చౌక్ మూలం బలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఇద్దరికీ గాయాలు ఆసుపత్రికి తరలింపు

Karimnagar, Karimnagar | Aug 31, 2025
కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టినట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు కింద పడిపోవటంతో ఒకరి తలకు తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ద్విచక్ర వాహన దారులు మద్యం తాగి ఉన్నట్లు తెలిపారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us