Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ కోర్సుకు ధరఖాస్తు చేసుకోండి : ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి

Rayadurg, Anantapur | Sep 23, 2025
APSSDC ఆధ్వర్యంలో రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి తెలిపారు. 4 నెలలు జరిగే ఉచిత శిక్షణ కు నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. టెన్త్, ఇంటర్ డిప్లొమా, డిగ్రీ పూర్తయినవారు అర్హులు అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30 లోపు స్కిల్ హబ్ సెంటర్ లో అప్లైచేసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us