Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రిలో తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి

India | Jul 31, 2025
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 9 మందికి రూ.7,66,064ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల పాలిట వరమని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అర్హులకు సహాయం అందిస్తోందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us