Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ రూరల్: సిరికొండలో మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ మాతృమూర్తి "అమ్మ స్మృతి" ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

Nizamabad Rural, Nizamabad | Sep 7, 2025
సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో మాజీ ఉన్నత మండలి చైర్మన్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో అమ్మ స్మృతిలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, ప్రొఫెసర్ మల్లేపల్లి లక్ష్మయ్య హాజరై లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us