Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: మండలంలోని ఆలూరు గ్రామంలో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య, కేసు నమోదు చేసిన పోలీసులు

India | Sep 1, 2025
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామంలో నవీన్ కుమార్ అనే యువకుడు సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలూరు గ్రామానికి చెందిన నవీన్ కుమార్ కుమార్ పట్టణంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి రమాదేవి ఇంటికి వచ్చి చూడగా ఉరికి వేలాడుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us