Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: మంత్రాలయం మండలంలో గణపతి మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవ యాప్ ద్వారా కచ్చితంగా అనుమతులు పొందాలి: సిఐ

Mantralayam, Kurnool | Aug 26, 2025
మంత్రాలయం :మండలంలోని వివిధ గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులతో మంగళవారం మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్సై శివాంజల్ సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవ్ యాప్ ద్వారా అనుమతులు కచ్చితంగా పొందాలని నిర్వాహకులకు సీఐ సూచించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా ఉండాలని ఎస్సై శివాంజల్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us