Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: పట్టణంలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

Kothagudem, Bhadrari Kothagudem | Aug 27, 2025
భద్రాచలం పట్టణంలోని భద్రాద్రి కా మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక చవితి మండపాలలో బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. విగ్నేశ్వరుడి కృపతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని కోరుకున్నట్లు కలెక్టర్ తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us