విశాఖలో రెండు తెలుగు రాష్ట్రాల జనసేన క్రియాశీలక కార్యకర్తలకు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ దిశ నిర్దేశం చేశారు జనసేన పార్టీ విశాఖలో మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా శనివారం విశాఖలోని ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు జనసేనకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, అనకాపల్లి నుండి ఎమ్మెల్యే కొలతల రామకృష్ణ మరియు క్రియాశీలక కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.