Download Now Banner

This browser does not support the video element.

కోదాడ: కాపర్ తీగల చోరీ ముఠా అరెస్ట్: కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

Kodad, Suryapet | Sep 2, 2025
ఎన్ఎస్పీ లిఫ్టులపై కాపర్ తీగలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. రైతులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిందితుల నుంచి రూ.2.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందినవారుగా గుర్తించినట్లు వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us