Download Now Banner

This browser does not support the video element.

పరిటాలలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో కిరీటం, మకర తోరణం, వెండి, బంగారు వస్తువులు చోరీ, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Nandigama, NTR | Aug 26, 2025
నందిగామ నియోజకవర్గ కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భారీ చోరీ జరిగింది దొంగలు ఉత్తర ద్వారం పగలగొట్టి లోనికి ప్రవేశించి స్వామివారి కిరీటం మకర తోరణం వెండి బంగారు వస్తువులను దొంగలించుకుపోయారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us