Download Now Banner

This browser does not support the video element.

పుంగనూరు: పట్టణంలో వైభవంగా వీరభద్ర స్వామి జయంతి మహోత్సవాలు.

Punganur, Chittoor | Aug 26, 2025
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నగిరి ప్యాలెస్ ఆవరణంవద్ద వెలసి ఉండు శ్రీ వీరభద్ర స్వామి జయంతి మహోత్సవాలను మంగళవారం ఉదయం నుంచి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు రుద్రాభిషేకాలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామివారిని మంగళవారము సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వందల సంఖ్యల భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరశైవ జంగమ. లింగాయత్ సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us