Download Now Banner

This browser does not support the video element.

ప్రమాదంలో తీవ్ర గాయాలైన ముగ్గురు పరిస్థితి విషమం 108 అంబులెన్స్ రాక ఏలూరు ప్రభుత్వఆసుపత్రి వద్ద ఎదురుచూస్తున్న బాధితులు

Nuzvid, Eluru | Aug 27, 2025
ఏలూరు జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించేందుకు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా బుధవారం సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల నుండి నాలుగు గంటల 30 నిమిషాల వరకు అంబులెన్స్ హాస్పిటల్ వద్దకు రాకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి బంధువులు అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్న సంఘటన చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ నుండి నారాయణపురం వైపు చేపల నోటితో వెళ్తున్న లారీ ప్రమాదం జరగగా ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా చేపల్లోడు చేసిన కూలీలకు తీవ్ర గాయాలు అవ్వడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్ర
Read More News
T & CPrivacy PolicyContact Us