Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: ఆరోగ్యం క్షీణించడంతో మనస్తపం చెంది భర్త శ్రీనివాస్ రెడ్డి మృతి..భర్త మృతి చెందడంతో భార్య కాలువలోకి దుంకి మృతి

Tandur, Vikarabad | Sep 7, 2025
వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది ఆరోగ్యం క్షీణించడంతో మనస్థాపన చెందిన మంచన్పల్లి శ్రీనివాస్ రెడ్డి 68 ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు భక్త శ్రీనివాస్ రెడ్డి మృతి చెందడంతో మనస్థాపానికి గురైన భార్య భాగ్యమా 60 ఇంటి పరిసరాల్లోని కాలులోకి దూకి మృతి చెందింది సమాచారం అందుకున్న యాలాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు
Read More News
T & CPrivacy PolicyContact Us