Download Now Banner

This browser does not support the video element.

నందిగామ: కొత్తూరు సర్కిల్ పరిధిలోని పొలంలో కుక్కల దాడిలో లేగ దూడ మృతి

Nandigama, Rangareddy | May 9, 2024
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో కుక్కల దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు తాండకి చెందిన అంజి నాయక్ తన పొలంలో ఆవు, దూడను కట్టేసి ఇంటికెళ్లాడు. తిరిగి పొలానికి వెళ్లి చూడగా దూడ మృతదేహం కనిపించింది. దాడి చేయడంతో లేక దూడ చనిపోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆపోతున్నాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us